Rashmi Gautam : బుల్లి తెర నటి, యాంకర్ రష్మి గౌతమ్ మూగజీవాల పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. వాటికి ఏమైనా అయితే ఆమె తట్టుకోలేదు. ఆమె ఎప్పుడూ జంతు సంరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనపై రష్మి గౌతమ్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీలోని జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ నీటి ఏనుగు ఉంది. దాన్ని రోజూ చాలా మంది సందర్శకులు చూస్తుంటారు. అయితే ఇటీవల ఆ నీటి ఏనుగు తన కేజ్ నుంచి తలను బయటకు పెట్టి చూస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాన్ని లోపలికి పంపించేందుకు తలపై కొట్టాడు.
ఈ క్రమంలో ఆ సంఘటనను ఓ నెటిజన్ వీడియో తీసి దాన్ని షేర్ చేశాడు. అయితే ఆ వీడియో చూసిన రష్మి ఆగ్రహానికి గురైంది. జంతువుల పట్ల జూ సిబ్బంది వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని, ఇది బాధాకరమైన విషయమని పేర్కొంది. కాగా లాక్ డౌన్ సమయంలో తాము ఇంట్లో మూడు నెలలు ఉండేందుకు ఇబ్బందులు పడ్డామని, అలాంటిది వాటిని అలా బంధించి ఉంచితే వాటికి ఎంత బాధ కలుగుతుందో చెప్పలేమని.. రష్మి తెలిపింది. ఈ క్రమంలోనే జూ ను నిషేధించాలి.. అని ఆంగ్లంలో హ్యాష్ట్యాగ్ను ఆమె జత చేసింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…