Mahendra Singh Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ జోరు మీద ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్లో చెన్నై నిరాశ పరిచినా ఇప్పుడు మాత్రం చెన్నై అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది. అయితే తాను 2022.. అంటే వచ్చే ఐపీఎల్ లో ఆడుతానని ధోనీ హింట్ ఇచ్చాడు. ఇక చెన్నై స్టేడియంలో వీడ్కోలు మ్యాచ్ ఉంటుందని సూచన ప్రాయంగా తెలిపాడు. అంటే వచ్చే ఐపీఎల్ ధోనీకి ఇక ఆఖరిదన్నమాట.
2022 ఐపీఎల్లో తాను ఆడుతానని ధోనీ హింట్ ఇచ్చాడు కనుక చెన్నై యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అంతకు ముందు వరకు టీమ్ మేనేజ్మెంట్ సందిగ్ధంలో ఉంది. ధోనీ వచ్చే ఐపీఎల్ ఆడకపోతే వేలంలో ఎవరిని తీసుకోవాలా ? అని ఇప్పటి నుంచే మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. అయితే ధోనీ తాను వచ్చే ఒక్క ఐపీఎల్ ఆడుతానని స్పష్టం చేయడంతో.. టీమ్ మేనేజ్మెంట్ హమ్మయ్య అని సంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్లో చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొత్తం 13 మ్యాచ్ లు ఆడిన చెన్నై 9 మ్యాచ్లలో గెలిచింది. 4 మ్యాచ్లలో ఓడింది. 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 20 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.
కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…
స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. Motorola ఎడ్జ్ 50 ప్రొ మోడల్పై Amazon భారీ ఆఫర్ అందిస్తోంది.…
దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక సమావేశాన్ని విస్తరించడం, అలాగే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, అర్బన్ కో-ఆపరేటివ్…
దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు Punjab National Bank (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన అంతర్జాతీయ కెరీర్ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ…
తిరుమల లడ్డూ వివాదంలో కూటమి ప్రభుత్వపు జంగిల్ రాజ్ ను, అసత్య ప్రచారాన్ని బట్టబయలు చేయడానికి సుప్రీంకోర్టు, జాతీయ మానవ…
లా గ్రాడ్యుయేట్లకు భారత సైన్యంలో అధికారిగా సేవలందించే అరుదైన అవకాశం లభించింది. Indian Army జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG)…
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యుఫోరియా గ్రాండ్ రిలీజ్ ప్రెస్మీట్లో నటి భూమిక చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని…