Mahendra Singh Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ జోరు మీద ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్లో చెన్నై నిరాశ పరిచినా ఇప్పుడు మాత్రం చెన్నై అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది. అయితే తాను 2022.. అంటే వచ్చే ఐపీఎల్ లో ఆడుతానని ధోనీ హింట్ ఇచ్చాడు. ఇక చెన్నై స్టేడియంలో వీడ్కోలు మ్యాచ్ ఉంటుందని సూచన ప్రాయంగా తెలిపాడు. అంటే వచ్చే ఐపీఎల్ ధోనీకి ఇక ఆఖరిదన్నమాట.
2022 ఐపీఎల్లో తాను ఆడుతానని ధోనీ హింట్ ఇచ్చాడు కనుక చెన్నై యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అంతకు ముందు వరకు టీమ్ మేనేజ్మెంట్ సందిగ్ధంలో ఉంది. ధోనీ వచ్చే ఐపీఎల్ ఆడకపోతే వేలంలో ఎవరిని తీసుకోవాలా ? అని ఇప్పటి నుంచే మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. అయితే ధోనీ తాను వచ్చే ఒక్క ఐపీఎల్ ఆడుతానని స్పష్టం చేయడంతో.. టీమ్ మేనేజ్మెంట్ హమ్మయ్య అని సంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్లో చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొత్తం 13 మ్యాచ్ లు ఆడిన చెన్నై 9 మ్యాచ్లలో గెలిచింది. 4 మ్యాచ్లలో ఓడింది. 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 20 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…