కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు ఎటువంటి వారిపై కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉందనే విషయం గురించి పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో భాగంగా అధికంగా శాఖాహారులకు, ధూమపానం చేసేవారికి, O రక్త గ్రూపు ఉన్నవారికి కరోనా ముప్పు తక్కువేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్) దేశవ్యాప్తంగా సెరోసర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 40 సీఎస్ఐఆర్ ల్యాబొరేటీల సిబ్బంది, వారి కుటుంబసభ్యులు మొత్తం 10,427 మంది నుంచి సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలోనే శాఖాహారులలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని వారు నిర్ధారించారు. శాకాహారులు తీసుకునే ఆహారంలో అధిక భాగం ఫైబర్ ఉండటం వల్ల ఇది కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
A,AB రకం రక్త గ్రూపు వారితో పోలిస్తే O రకం రక్త గ్రూప్ వారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశం తక్కువ అని వెల్లడించారు. కరోనా శ్వాస వ్యవస్థ పై దాడి చేసే వ్యాధి అయినప్పటికీ శ్లేష్మం ఉత్పత్తిని పెంచటంలో ధూమపానం వాటిని రక్షించడంలో ముందువరుసలో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.కరోనా సంక్రమణపై ధూమపానం, నికోటిన్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వీటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…