ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించడం, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరా రాష్ట్రాలకు భారంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం టీకా కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలలో ఒకటైన సెరమ్ ఇన్సిట్యూట్ ఒక డోసు వ్యాక్సిన్ కి రూ.400 లుగా నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయినప్పటికీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల నుండి కొనుగోలు చేయడానికి సిద్ధపడి టీకాలను ఆర్డర్ ఇస్తున్నాయి.
రాష్ట్రాలకు వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో అధిక భారం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను రూ.150లు చొప్పున కేంద్రం ఉత్పత్తి కంపెనీల నుండి కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…