ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించడం, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరా రాష్ట్రాలకు భారంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం టీకా కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలలో ఒకటైన సెరమ్ ఇన్సిట్యూట్ ఒక డోసు వ్యాక్సిన్ కి రూ.400 లుగా నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయినప్పటికీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల నుండి కొనుగోలు చేయడానికి సిద్ధపడి టీకాలను ఆర్డర్ ఇస్తున్నాయి.
రాష్ట్రాలకు వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో అధిక భారం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను రూ.150లు చొప్పున కేంద్రం ఉత్పత్తి కంపెనీల నుండి కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…