Red Amaranth : చాలామంది ఆరోగ్యంగా ఉండటం కోసం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఆకుకూరలు చాలా సమస్యల్ని తొలగిస్తాయి. ఆకుకూరలని తీసుకోవడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఆకుకూరలతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎర్ర తోటకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది ఎర్ర తోటకూరని తీసుకోరు. కానీ నిజానికి ఎర్ర తోటకూర వలన చాలా లాభాలు ఉంటాయి. ఎర్ర తోటకూరని తీసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది..?, ఏయే సమస్యలకి దూరంగా ఉండొచ్చు.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్ర తోటకూరతో చాలా సమస్యలు తొలగిపోతాయి. ఎర్ర తోటకూరలో విటమిన్ ఏ తోపాటు విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఎర్ర తోటకూరను తీసుకుంటే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. ఎర్ర తోటకూరని కనుక తిన్నట్లయితే పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎర్ర తోటకూరని తరచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది.
స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. క్యాల్షియం ఇందులో ఉంటుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉండేట్టు ఇది చూస్తుంది. సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ని కూడా తగ్గిస్తుంది. వాటితో ఇది పోరాడుతుంది. గొంతు క్యాన్సర్ రాకుండా ఎర్ర తోటకూర సహాయం చేస్తుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలంటే ఎర్ర తోటకూరని తీసుకోవడం మంచిది. అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు ఎర్ర తోటకూరని తీసుకున్నట్లయితే రక్తపోటు స్థాయిలని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ తోటకూరలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఓట్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. శాకాహారులు మంచి ప్రోటీన్ కోసం చూస్తున్నట్లయితే ఈ తోటకూరను తీసుకోవడం మంచిది. రక్తంలో షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి కూడా ఎర్ర తోటకూర సహాయం చేస్తుంది. వృద్ధాప్య రుగ్మతలను తగ్గిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యల్ని కూడా ఇది తొలగిస్తుంది. ఇలా ఎర్ర తోటకూరని తీసుకోవడం వలన అనేక లాభాలను పొంది చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…