చాలామంది ప్రతి రోజు కూడా ఆరోగ్యంగా ఉండాలని వ్యాయమ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే, కొంత మంది జిమ్ కి వెళ్తూ ఉంటారు. మీరు కూడా రోజూ జిమ్ కి వెళ్తున్నారా..?, వ్యాయామం చేస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక మీరు పాటించినట్లయితే సమస్యలు ఏమీ లేకుండా ఉండొచ్చు. మీరు వ్యాయామం చేయడానికి ముందు, అదే విధంగా చేసిన తరువాత కొన్ని పద్ధతుల్ని అనుసరించాలి.
ఈ ఆరోగ్య చిట్కాలను పాటిస్తే ఇవి మిమ్మల్ని రక్షిస్తాయి. వ్యాయామం చేసినప్పుడు చెమట ఫుల్లుగా పడుతుంది. అయితే చెమట పట్టినప్పుడు వ్యాయామం చేస్తూ మీకే తెలియకుండా మీరు టీ షర్ట్ తో మొత్తం చెమటనే తుడిచేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ అలా చేయకండి. కేవలం డ్రై క్లీన్ టవల్ తో ముఖాన్ని, తలని తుడుచుకోండి. పొడి టవల్ ద్వారా చెమటని క్లీన్ చేసుకోవాలి. సో, ఈసారి మీరు కనుక జిమ్ కి వెళ్తే కచ్చితంగా ఒక మంచి టవల్ ని తీసుకు వెళ్ళండి.
ఇంట్లో కానీ జిమ్లో కానీ వ్యాయామం చేసేటప్పుడు ముందు అక్కడ వ్యాయామ పరికరాలని శుభ్రం చేసుకోండి. ఆ పరికరాలకు సూక్ష్మ క్రిములు ఉంటాయి. అందుకోసం మీరు శుభ్రపరచడానికి ఒక స్ప్రే ని కానీ ఏదైనా లిక్విడ్ ని కానీ తీసుకువెళ్లి క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరు జిమ్ చేయడం మొదలు పెట్టండి.
టవల్స్, వాటర్ బాటిల్స్, ఫోన్లు వంటి వాటిని జిమ్ లో షేర్ చేసుకోవడం వలన బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వస్తువులని ఇతరులతో పంచుకోకండి. వెంటనే చేతులు కడుక్కుంటూ ఉండండి. క్రిములు, టాక్సిన్స్ దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే శానిటైజర్ ని ఉపయోగించండి. ఇలా జిమ్ లో మీరు ఈ పద్ధతుల్ని పాటించినట్లయితే కచ్చితంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…