Belly Fat : ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారుతున్న జీవనశైలిని బట్టి అధిక బరువు సమస్యతో ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నాడు. అధిక బరువు వలన డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యల బారినపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే మన శరీరానికి ఎన్నో పోషక విలువలు ఉన్న ఆహారం అవసరం. మనం చెప్పుకునే పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాల్లో మెంతులు కూడా ఒకటి.
మెంతులలో ఎన్నో రకాల పోషక విలువలు ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిత్యం మెంతులను తింటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అధికబరువుతో ఇబ్బందిపడే వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది బాణలాంటి పొట్ట. బాణ పొట్ట అనేది మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలలో ఒకటి. శరీరంలో మిగతా భాగాలు సన్నగా ఉన్న పొట్ట మాత్రం బాగా ఎత్తుగా ఉండి కాస్త చూడటానికి అసహ్యంగా కనపడటమే కాకుండా బయటకు వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడతారు.
అంతేకాక బాణ పొట్ట కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొండలాంటి బాణపొట్టను కరిగించడంలో మెంతులు బాగా సహాయపడతాయి. మెంతులతో తయారు చేసిన ఈ డ్రింక్ పొట్ట తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాణ లాంటి పొట్టను కరిగించే ఈ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
స్టౌవ్ పై మందపాటి కళాయి పెట్టి ఒక కప్పు మెంతులను వేయించి పొడిగా చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు టీస్పూన్ మెంతుల పొడిని కలిపి తాగాలి. అదేవిధంగా పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి అర టీ స్పూన్ మెంతి పొడి, ఒక టీస్పూన్స్ తేనె, 3 టీస్పూన్స్ నిమ్మరసం కలిపి తాగాలి. ప్రతి రోజు ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే మెటాబాలిజాన్ని వేగవంతం చేసి పొట్ట చుట్టూ కొవ్వును కరిగిస్తుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…