Cracked Heels : చలికాలంలో చర్మం బాగా పాడైపోతుంది. చలికాలంలో పగుళ్లు వంటి వాటి వలన కూడా, ప్రతి ఒక్కరు సతమతమవుతుంటారు. చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు మొదలవుతాయి. ఎక్కువమంది మడమల పగుళ్లు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీని వలన, రాత్రిపూట కూడా సరిగ్గా నిద్రపోలేకపోతుంటారు. పాదాల రంగు కూడా, పూర్తిగా మారిపోతుంది. కొంతమంది అయితే, చలిలోకి కూడా రాలేకపోతుంటారు. పగుళ్ల సమస్యని ఎదుర్కోవాలంటే, కొన్ని చిట్కాలని పాటించాలి.
ఇలా చేస్తే, పాదాలు మృదువుగా మారతాయి. అందంగా మారతాయి. మరి, ఈ సమస్య నుండి ఎలా బయటపడొచ్చు అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం. చలికాలంలో పాదాలు క్లీన్ గా ఉండాలి అంటే, స్నానం చేసేటప్పుడు లేదంటే ఖాళీ దొరికినప్పుడు, పాదాల మీద శ్రద్ధ పెట్టాలి. కాళ్లు పగిలినట్లయితే, నూనె వంటివి ఏమైనా మీరు రాసుకోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు కలబంద గుజ్జుని, గ్లిజరిన్ ని రాసి కొద్దిసేపు మర్ధన చేయాలి. దీంతో మీకు రిలీఫ్ కలుగుతుంది. నిద్ర కూడా పట్టేస్తుంది. ప్రతిరోజు ఇలా చేస్తే, పగుళ్లు పూర్తిగా మాయమైపోతాయి.
ఒకవేళ కనుక పగిలిన మడమల బాధనుండి బయటపడాలని అనుకుంటే, దానిమీద కొంచెం తేనె రాయండి. పాదాలు మృదువుగా మారుతాయి. అందంగా కనబడతాయి. ప్రతిరోజు రాత్రి, పాదాలకి తేనెను రాసి, కొంచెం సేపు మర్దన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె కూడా ఈ సమస్య నుండి మనల్ని బయటపడేస్తుంది. కొబ్బరి నూనె శరీరానికి, ముఖానికి బాగా ఉపయోగపడుతుంది.
పగిలిన మడమల మీద, కొబ్బరి నూనె రాసి, మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. బియ్యం పిండి కూడా బాగా ఉపయోగపడుతుంది. బియ్యం పిండి తీసుకొని, మీరు పగిలిన మడమల మీద స్క్రబ్ చేయాలి. ప్రతిరోజు చేస్తే పగుళ్ళు మాయమైపోతాయి. పాదాల పగుళ్ళతో బాధపడే వాళ్ళు, ఈ చిన్న చిట్కాలని ఫాలో అయితే, చక్కటి ఫలితం ఉంటుంది. ఈజీగా మీ పాదాలని మృదువుగా మార్చుకోవచ్చు. పగుళ్ల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…