Skanda Movie Mistake : బోయపాటి శ్రీను దర్శకత్వంలో, రామ్ పోతినేని హీరోగా స్కంద సినిమా రిలీజ్ అయిన విషయం మనకి తెలిసిందే. ఈ సినిమాలో, శ్రీలీల, రామ్ సరసన నటించారు. ప్రమోషన్ల టైంలోనే సినిమాలు మీద ఎక్స్పెక్టేషన్స్ ని బాగా పెంచేశారు. దీంతో, ఆడియన్స్ అందరూ కూడా సినిమా మీద హోప్స్ పెట్టుకొని, ఎదురు చూశారు. ఈ సినిమా కేవలం, తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది. తాజాగా, రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే, ఈ సినిమాలో జరిగిన తప్పు గురించి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
బోయపాటి శ్రీను సినిమా అంటే, తెలుగు ఆడియన్స్ కి ఒక అవగాహన ఉంటుంది. సినిమాలో లాజిక్ ఉండడం మామూలే. అయితే, బోయపాటి సినిమాలో లాజిక్ అతిగా ఉంటుందని, టాక్ కూడా ఉంది. కథ, క్యారెక్టర్లు, సీన్స్ ఇలా అన్నిట్లో కూడా లాజిక్స్ ఉండవని అంటారు. ఆయన మూవీస్ లో యాక్షన్ సీన్స్ మరీ విడ్డూరంగా ఉంటాయని కూడా అంటుంటారు. స్కంద సినిమాలో రామ్ మాస్ పాత్ర చేశారు. ఇంతకుముందు కూడా రామ్ మాస్ రోల్స్ చేశారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా రామ్ మాస్ పాత్ర చేసారు. స్కంద సినిమాలో నెక్స్ట్ లెవెల్ మాస్ పాత్ర చేశారని టాక్ వచ్చింది. అయితే లాజిక్ లెస్ గా ఉందని అంతా అన్నారు. సోషల్ మీడియాలో ఈ మూవీ పైన ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఒక ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్లడమే చాలా కష్టం.
అలాంటిది, తెలంగాణలోని ఒక పల్లెటూరులో ఉండే సాధారణ కుర్రాడు, ముఖ్యమంత్రి ఇంటికి ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని కొట్టేసి, సీఎం ఇంట్లోకి వెళ్లిపోవడం, ముఖ్యమంత్రి కూతురులని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లడం వంటి సీన్లు ఉండడంతో, భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సన్నివేశం తీసేటప్పుడు చూసుకోవచ్చు కదా డైరెక్టర్ గారు అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…