Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దులు కూతురు నిహారిక ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక విడిపోవడానికి కారణం ఆమె తండ్రి నాగబాబు చేసిన అతి గారాబమే కారణమని తెలుస్తోంది. తన కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచిన నాగబాబు ఆమె ఏది కోరినా కాదనకుండా అందించారు. వివాహమైన తర్వాత అత్తగారింట్లో ఎలా మసలుకోవాలో నేర్పలేదని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు వ్యాఖ్యానిస్తున్నారు. వివాహమైన తర్వాత అత్తగారింట్లో నిహారిక సర్ధుకుపోలేకపోయింది.
గొడవలు వచ్చాక నాగబాబు కొద్దిగా ఇన్వాల్వ్ అయి నిహారిక చేత నాగబాబు వేరు కాపురం పెట్టించాడు. పెళ్లైన తర్వాత నటించే విషయంలో భర్త చైతన్యతో పాటు అత్తారింటి ఆంక్షలు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయమే భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణమైనట్లు తెలుస్తోంది. రాజీ కోసం నాగబాబు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకవైపు కూతురుకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాను చేసిన అతి గారాబం కూతురు విడాకులు తీసుకునేందుకు కారణమైందంటూ తన సన్నిహితుల దగ్గర నాగబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణం తానేనంటూ ఆయన లోలోన కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది.
విడాకుల తర్వాత నిహారిక చాలా హ్యాపీగా గడుపుతుంది. పెళ్లిని ఆమె సంకెళ్లుగా భావించగా, ఇప్పుడు మాత్రం పక్షిలా విహరిస్తుంది. అత్తింటి వారు తన డ్రీమ్స్ కి అడ్డుపడుతుండగా విడాకులకు మొగ్గు చూపిందని తెలుస్తుంది. ఇటీవల నిహారిక హైదరాబాద్ లో ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసింది. పెళ్లికి ముందే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ స్థాపించింది. ఈ బ్యానర్లో నిహారిక ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటుంది.ఇటీవల నిహారిక కొత్త సినిమాని లాంచ్ చేయగా, ఈ సినిమాలో 11 హీరోలు నటించబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…