ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీ (APSWREIS) లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్లు, ప్రిన్సిపాల్, కేర్ టేకర్ పోస్టులకు దరఖాస్తులను కోరుతూ గత నెల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తుల స్వీకరణకు నేడు ఆఖరి రోజు.ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హత కలిగి ఉంటారో అలాంటి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి 46 పోస్టులలో గ్రేడ్ టు విభాగంలోని ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉండగా, TGT విభాగంలో 38, కేర్ టేకర్ విభాగంలో 7 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలియజేసింది. ప్రిన్సిపాల్ పోస్టులకు దరఖాస్తు చేయాలి అనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనీసం 60 శాతం, బిఈడి 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే టిజిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ పూర్తిచేసి ఉండి టెట్ క్వాలిఫై అయిన వారు అర్హులు.అదేవిధంగా కేర్ టేకర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి నేడే ఈ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ. మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ క్రింది అధికారిక వెబ్ సైట్ సంప్రదించవలెను.
https:welfarerecruitments.apcfss.in/
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…