సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ సునీత ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. రెండో వివాహం చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునీత ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసే స్కిట్ లకు సంతోషపడుతూ, కొన్ని భావోద్వేగమైన సంఘటనలకు సునీత కంటతడి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ చిన్నారి నాగార్జున నటించిన మన్మధుడుస్ఫూప్తో స్కిట్ చేస్తూ అందరినీ ఎంతగానో నవ్వించారు. ఈ స్కిట్ లో భాగంగా పెళ్ళంటే చిరాకు పడే అభి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.
ఈ స్కిట్ అనంతరం సింగర్ సునీత మాట్లాడుతూ.. ఆ బుడ్డోడికి ఓ ప్రశ్న అడిగారు.. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలో చెప్పు?అని అడగగా అందుకు బుడ్డోడు ఒక్క క్షణం ఆలోచించకుండా నీలా ఉండాలి అంటూ సమాధానం చెప్పాడు. బుడ్డోడి మాటలకు ఒక్కసారిగా సునీత షాకయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…