రాఖీ పండుగ సందర్బంగా ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగను చాలా మంది జరుపుకుంటారు. ఆదివారం అలాగే చాలా మంది సోదరిలు తమ సోదరులకు రాఖీలు కట్టారు. ఆ విధంగానే ఆ 5 మంది కూడా తమ సోదరుడికి రాఖీలు కట్టేందుకు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తూ అతను చనిపోయాడు. అయినప్పటి వారు తమ సోదరుడి మృతదేహం చేయికి రాఖీలు కట్టారు. ఈ సంఘటన నల్గొండలో చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లాలోని ఇందుగుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మాలగూడెం అనే గ్రామంలో చింతపల్లి లక్ష్మయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి 59 ఏళ్లు. ప్రతి ఏటా అతని 5 మంది సోదరిలు అతని ఇంటికి వచ్చి రాఖీ పౌర్ణమి సందర్బంగా రాఖీలు కడుతుంటారు. అలాగే ఈసారి కూడా రాఖీలు కట్టేందుకు వచ్చారు.
అయితే ఆదివారం అతను అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. దీంతో అతని సోదరిలు తీవ్రంగా దుఃఖించారు. అయినా సరే తమ సోదరుడి మృతదేహం చేయికి వారు రాఖీలు కట్టారు. ఎర్ర లక్ష్మమ్మ, నామా పద్మ, అల్లపూరి వెంకటమ్మ, కదిరి కోటమ్మ, జక్కి కవిత అనే మహిళలు తమ సోదరుడికి రాఖీలు కట్టారు. ఆ దృశ్యం అందరినీ కంట తడి పెట్టించింది. తమ సోదరుడికి చివరి సారిగా రాఖీలు కట్టి వారు వీడ్కోలు పలికారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…